పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకున్న డీకే అరుణ

64చూసినవారు
బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఆదివారం పోలేపల్లి లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోస్గి, దుద్యాల పరిధిలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పోలేపల్లి లోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్