దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: మహేందర్ రెడ్డి

564చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిధిలోని భూనీడు గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల తర్వాత ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్