మరుగుదొడ్డిలో వృద్ధురాలి నివాసం.. చలించిన సీఎం

79చూసినవారు
మరుగుదొడ్డిలో వృద్ధురాలి నివాసం.. చలించిన సీఎం
వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్ పల్లిలో మల్లమ్మ అనే వృద్దురాలు ఉండటానికి ఇల్లు లేక మరుగు దొడ్డిలో ఉంటుందనే విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే ఆమెకు ఉండటానికి నివాసయోగ్యమైన ఇంటిని అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఆమెకు ఏదైనా వైద్య సేవలు అవసరం అయితే వాటిని సైతం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్