ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు

60చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు
చౌడాపూర్ మండల కేంద్రంలో ఆదివారం బిజెపి మండల అధ్యక్షులు బందయ్య ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరేష్ రమేష్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్