ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

61చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని హస్తం గుర్తుకు ఓటు వేసి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు. తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్