నీటి సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు

79చూసినవారు
నీటి సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ నాయకులు
పరిగి నియోజకవర్గ పరిధిలోని గండీడు మండలం కప్లాపూర్ గ్రామంలో నీటి సమస్య ఉన్నందున కాంగ్రెస్ నాయకులు శుక్రవారం హనుమాన్ మందిరం దగ్గర బోరు వేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం. ఆశన్న, నాయకులు కృష్ణారెడ్డి, ఏ మొగలయ్య గౌడ్, పీ లక్ష్మారెడ్డి, కే అనంతయ్య, బి వెంకటయ్య, వి జనార్దన్ రెడ్డి, ఎం కాజయ్య, అనంతయ్య, కాశప్ప, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్