ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

55చూసినవారు
ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని గొంగుపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే అదేశానుసారం ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ సతీష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్