ప్రచారంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు

72చూసినవారు
ప్రచారంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటి ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అన్ని వర్గాలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్