సమావేశంలో పాల్గొన్న వ్యయం పరిశీలకులు

51చూసినవారు
సమావేశంలో పాల్గొన్న వ్యయం పరిశీలకులు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో జిల్లా వ్యయo పరిశీలకులు ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చావ్ రా రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎన్నికల ప్రచారానికి పార్టీ ద్వారా అభ్యర్థి తరపున ఖర్చు చేసే ప్రతి పైసలు పకడ్బందీగా ఎన్నికల వ్యయం కింద చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వాసు చంద్ర, తాసిల్దార్ ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్