రైస్ మిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు

54చూసినవారు
రైస్ మిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాయకులు
ధరూర్ మండల కేంద్రంలో పిఎసిఎస్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఏర్పాటుచేసిన నూతన రైస్ మిల్ ప్రారంభోత్సవంలో ఆదివారం కుల్కచర్ల మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రామ్ రెడ్డి, చౌడాపూర్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. వారిని రైస్ మిల్ యజమాని విజయ్ కుమార్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రాందాస్ నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, ఉపసర్పంచ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్