సమావేశానికి బయలుదేరిన నాయకులు

62చూసినవారు
సమావేశానికి బయలుదేరిన నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే కాంగ్రెస్ పార్టీ కార్నర్ సమావేశానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పుట్టా పహాడ్ గ్రామ అధ్యక్షులు వెంకట రాములు, మండల ఉపాధ్యక్షులు హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కుల్కచర్ల సమావేశానికి వెళ్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్