సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన నాయకులు

79చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన నాయకులు
వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, సీఎం రేవంత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయానికి కృషి చేయాలని తెలిపారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్