ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

72చూసినవారు
ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
చౌడాపూర్ మండల పరిధిలోని పురుషంపల్లి గ్రామంలో ఆదివారం అంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామివారి కరుణాకటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్