సోషల్ మీడియా సమీక్ష సమావేశం

82చూసినవారు
సోషల్ మీడియా సమీక్ష సమావేశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా సోషల్ మీడియా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పది అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా రాష్ట్ర చైర్మన్ సతీష్ కుమార్, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు నవీన్ పీఠం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్