టర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయాలి

85చూసినవారు
టర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయాలి
విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగుల టర్మినేషన్ విధానాన్ని ఎత్తివేయాలని జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాంగ్య నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో సమగ్ర శిక్ష విధులు నిర్వహిస్తున్న పిటిఐ ఉద్యోగులకు 12 నెలల వేతనం ఇవ్వాలన్నారు. పి టి ఐ ఉద్యోగులు విద్యాశాఖలో శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్