ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే వ్యక్తి మృతి

6693చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రం హైదరాబాద్ రోడ్డు లో గల భవాని బార్ ముందు బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. భవాని బారు ముందు నుండి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కంటైనర్ భారీ వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్