తాండూరులో వ్యక్తికి జైలు శిక్ష

6884చూసినవారు
తాండూరులో వ్యక్తికి జైలు శిక్ష
ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించినట్లు సీఐ సంతోష్ మంగళవారం తెలిపారు. పాత తాండూరు ప్రాంతానికి చెందిన పల్లవి ఇంట్లో గతేడాది డిసెంబరు 12న దొంగతనం జరిగిందన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, హఫీజ్ పేట్ కు చెందిన అబ్దుల్ నజీర్ ఈ చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. ఈ మేరకు కోర్టు తీర్పు వెల్లడించినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్