పార్లమెంట్ ఎన్నికలు కార్యకర్తలు నిర్వహించాలి

79చూసినవారు
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత మోడల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లాకు నియమించబడిన వ్యయ పరిశీలపులు రాజీవ్ చావ్ర అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆయన రాగ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి, జిల్లా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్