జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

82చూసినవారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు తాండూరు అభివృద్ధికి పూర్తి సహాకారం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు మీడియాతో ప్రత్యేక సమావేశం అయ్యారు. మన్నెగూడ నాలుగులైన్ల రోడ్డు పూర్తయ్యేలా చూస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్