తాండూరు టాపర్ గా ప్రభుత్వ కాలేజీ విద్యార్థిని

82చూసినవారు
తాండూరు టాపర్ గా ప్రభుత్వ కాలేజీ విద్యార్థిని
ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు సత్తాచాటారు. బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని సులేమాన్ హస్మి శభాష్ అనిపించుకుంది. సెంకడ్ ఇయర్ ఉర్దూ మీడియం నుంచి సులేమాన్ హస్మి బైపీసీలో 990/1000 మార్కులు సాధించి తాండూరు టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ కాలేజీ నుంచి విద్యార్థిని ఘనత సాధించడం పట్ల ప్రిన్సిపల్, అధ్యాపకులు గురువారం అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్