'ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ ఎమోషన్. ఇరు జట్ల మధ్య పోరుకు చాలా చరిత్ర ఉంది. పాక్కు చాలా మంచి బౌలర్లు ఉన్నారు. ఆ జట్టుతో పోలిస్తే మన బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంటుంది. అందుకే, రోహిత్ VS మహమ్మద్ ఆమిర్ మధ్య పోరును చూడాలనుకుంటున్నాను. అలాగే షహీన్ - కోహ్లీలో ఎవరు పైచేయి సాధిస్తారనేది కూడా ఆసక్తికరమే' అని భారత మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తెలిపాడు.