బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడని బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండగాని వేణు అన్నారు. మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 వ జయంతి సందర్భంగా గురువారం ఘన నివాళులర్పించారు. కె యూ జేఏసీ నాయకుడు నేతావత్ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం యువ నాయకులు సాయికుమార్, లింగమూర్తి, రమేష్ నాగార్జున, ప్రవీణ్, అక్కినపల్లి వెంకట సాయి, మేఘనాథ్, పెద్ద పోయిన గణేష్ పాల్గొన్నారు.