అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం

56చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమం
మరిపెడ పట్టణంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ సెంటర్ లో ప్రమాదాల నివారణకు పాటించాల్సిన పద్ధతులు, జాగ్రత్తలపై సోమవారం వివరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏ విధంగా మంటలను అదుపు చేస్తారో ప్రయోగాత్మకంగా వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. డిఒపీ సంతోష్ కుమార్, సిబ్బంది టీ. రాజు, జే. బాసు, డి, లక్ష్మీ రామ్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్