ముల్కలపల్లిలో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు

65చూసినవారు
ముల్కలపల్లిలో చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు
ప్రత్యేక అధికారి రుక్మాంగధర రావు ఆధ్వర్యంలో డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని నేషనల్ హైవే 365ఏ రోడ్డు పక్కన బుధవారం అధికారులు చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. ఈ ఎండాకాలంలో గ్రామ ప్రజలకు, కూలీలకు దాహం తీర్చడానికి ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శశిధర్ రెడ్డి, కారోబార్ శ్యామ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్