చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు

75చూసినవారు
చెక్ పోస్ట్ వద్ద విస్తృతంగా తనిఖీలు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జనగాం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. మంగళవారం అదే క్రమంలో కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సిఆర్పిఎఫ్ బలగాలతో కల్సి పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్