జనగామ: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఎంపిక

51చూసినవారు
జనగామ: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఐదుగురు ఎంపిక
జనగామ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన జీవంజి ప్రణయ్, రాపర్తి సృజిత్, శేర్ల వీణ, విద్యాజ్యోతి, శివరాత్రి శ్రీలతలు ప్రభుత్వ ఉపాద్యాయులుగా ఎంపికయ్యారు. బుధవారం వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్