రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య

67చూసినవారు
రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య
జనగాం జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద శుక్రవారం రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లిలోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు యాజమాన్యం సమాచారం ఇచ్చారు.
విద్యార్థి స్వగ్రామం జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు. కాగా ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్