మహబూబాబాద్ జిల్లాకు బిజెపి రాష్ట్ర నాయకులు రాక

1038చూసినవారు
మహబూబాబాద్ కు సోమవారం బిజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. మధ్యాహ్నం బిజేపి పార్టీ జనజాతర బహిరంగ సభలో సోమవారం రోజున నడ్డా పాల్గొననున్నారు. జన జాతర సభకు 25 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నడ్డా పర్యటన నేపథ్యంలో బిజేపి నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్