కాచికల్ లో ఎమ్మెల్యే సొంత నిధులతో బోర్ వెల్ ప్రారంభం

1571చూసినవారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికూదుర్ మండలం కాచికల్ గ్రామంలో వేసవి దృశ్య ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ తన సొంత నిధులతో రెండు బోర్ వెల్ వేయించారు. ఈ మేరకు సోమవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇట్టె దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుగులోత్ శ్రీను లు బోర్ బెల్ పనులకు పూజ చేసి ప్రారంభించారు. రెండు బోర్ లలో కూడా పుష్కలంగా నీరు పడడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్