కాంగ్రెస్ హామీలను వెంటనే అమలు చేయాలి

65చూసినవారు
మంగపేట మండలంలో కాంగ్రెస్ రైతు భరోసా ఎగవేతపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎకరానికి రూ. 15వేల రూపాయిలు రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఖండిస్తూ మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్