బహుజనులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం

57చూసినవారు
బహుజనులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి సుజాతకు మద్దతుగా ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలు బీఎస్పీని ఆదరించాలని, బీఎస్పీతోనే బహుజన రాజ్యస్థాపన సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్