కేసముద్రం మార్కెట్ కార్యాలయం ముందు రైతుల ధర్నా

82చూసినవారు
కేసముద్రం మార్కెట్ కార్యాలయం ముందు రైతుల ధర్నా
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో మిర్చి ధర తగ్గడంతో ఆగ్రహించిన అన్నదాతలు మార్కెట్ కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి ధర క్వింటాల్ కు రూ. 5000 వరకు తగ్గిందన్నారు. మార్కెట్ డిఎంఓ వెంకట్ రెడ్డి, కార్యదర్శి అమరలింగేశ్వర రావు, రూరల్ సీఐ సర్వయ్య, ఏఎస్ఐ మద్దేర్ల కృష్ణమూర్తి లు రైతులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్