మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే డా. భూక్యక్ మురళి నాయక్ మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షడ్రుచుల సమ్మేళనమే ఉగాది అని, జీవితంలోవచ్చే కష్టసుఖాలను షడ్రుచుల పచ్చడిని తీసుకొని మధురానుభూతిని పొందాలన్నారు. ఈ నూతనసంవత్సరంలో ప్రజలందరికీ మధురమైన క్షణాలుఅందాలని ఆకాంక్షించారు.