అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల జామాయిల్ తోట దగ్ధం

69చూసినవారు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం పాత్రాపురం పరిధి ముకునూరు పాలెం గ్రామ శివారులో అటవీప్రాంతంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 6 ఎకరాలకు పైగా జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. అడవులను ఆనుకొని సోయం రాణి, పూసూరు సమ్మయ్య, పూసూరు బాబు తదితర ఆదివాసీ రైతులకు చెందిన సుమారు 6 ఎకరాలు కటింగ్ కు వచ్చిన జామాయిల్ తోటలు కార్చిచ్చు కారణంగా బుధవారం జామాయిల్ తోటలకు వ్యాపించి ఆకు రాలే సీజన్ లో దగ్ధమైంది.

సంబంధిత పోస్ట్