అటవీ శాఖ అమరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా రక్తదానం

80చూసినవారు
అటవీ శాఖ అమరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా రక్తదానం
ములుగు జిల్లా ఏటూరు నాగారం ఫారెస్ట్ డివిజన్లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ ఏటూరు నాగారం బ్లడ్ డోనర్స్ సహకారంతో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రమేశ్ వచ్చి రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని, రక్తదానం ప్రాణదానం కంటే గొప్పదని అన్నారు. అనంతరం రక్తదాతలకు పండ్లు, సర్టిఫికెట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్