విధులు బహిష్కరించిన జిల్లా కోర్టు న్యాయవాదులు

57చూసినవారు
విధులు బహిష్కరించిన జిల్లా కోర్టు న్యాయవాదులు
ములుగు జిల్లా కోర్టు న్యాయవాదులు సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రవికుమార్ పై ఏఎస్సై ఉమారెడ్డి దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విధులను బహిష్కరించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా బాధిత న్యాయవాదికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ కుమార్, కార్యదర్శి సునీల్, న్యాయ వాదులు తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్