సోషల్ మీడియాలో ఫేక్ వీడియో పోస్ట్.. ఏఎస్పీ కౌన్సెలింగ్

58చూసినవారు
సోషల్ మీడియాలో ఫేక్ వీడియో పోస్ట్.. ఏఎస్పీ కౌన్సెలింగ్
ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని రాజన్నపేటకు చెందిన నాగరాజు ఎస్సై వేధిస్తున్నాడంటూ పురుగుమందు డబ్బాతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా లొకేషన్ ద్వారా నాగరాజును కనిపెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. 3 రోజుల క్రితం నాగరాజు గ్రామంలో దైయ్యం తిరుగుతుందని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా కౌన్సెలింగ్ ఇచ్చామని వేధించలేదని ఆదివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్