ములుగు జిల్లాలో చిరుతపులి చర్మం స్వాధీనం

84చూసినవారు
ములుగు జిల్లాలో చిరుతపులి చర్మం స్వాధీనం
చిరుతపులి చర్మం విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో జరిగింది. జిల్లా ఓఎస్డీ గితే మహేశ్ బాబాసాహెబ్ వివరాల ప్రకారం.. ఛత్తీస్ ఘడ్ నుండి జాడి మహేందర్ అనే వ్యక్తి చిరుతపులి చర్మం అమ్మకానికి వస్తున్నాడని పక్కా సమాచారం మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ఫారెస్ట్ రేంజర్ చంద్రమౌళి, పోలీసు సిబ్బంది చండ్రుపట్ల క్రాస్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్