మంత్రి సీతక్క పిఏ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క

81చూసినవారు
మంత్రి సీతక్క పిఏ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిఏ బండారి సతీష్ తండ్రి వెంకటేశ్వర్లు ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని బుధవారం మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ పరామర్శించి మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్