భక్తి గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

85చూసినవారు
భక్తి గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
తిరుమల తిరుమల దేవస్థానం వారి కళ్యాణ మండపంలో జరిగిన కృతజ్ఞత సభలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క పోలోజు శ్రీహరి రచించిన రాష్ట్ర భక్తి గీతాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భాషోపాధ్యాయులకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, భాష ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్