ములుగు: జిల్లాలో గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తా: రవిచందర్

67చూసినవారు
ములుగు: జిల్లాలో గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తా: రవిచందర్
ములుగు జిల్లాలోని గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ మంగళవారం అన్నారు. సోమవారం ములుగులో గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన చైర్మన్ ను జిల్లాకు చెందిన పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలోని యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఛైర్మన్ ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్