ములుగు: ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

78చూసినవారు
ములుగు: ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డా. యోహిత అన్నారు. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం కొప్పుసూరు గ్రామంలో మంగళవారం ఎన్ సీ డి స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం 30 ఏళ్లకు పైబడిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని డాక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్