ములుగు జిల్లా ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో పోలీసుల తనిఖీ

580చూసినవారు
ములుగు జిల్లాలోని ఛత్తీస్ ఘడ్ సరిహద్దు బీరమయ్య గుట్ట వద్ద ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు ఎస్సై రమేష్ బుధవారం వాహన తనిఖీలను చేపట్టారు. ఛత్తీస్ ఘడ్ నుండి తెలంగాణ లోకి వస్తున్న ప్రైవేటు వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించారు. పలువురు యువకులను ఆపి వివరాలను సేకరించారు. ద్విచక్ర వాహనదారులు లైసెన్సు, హెల్మెట్, అన్ని రకాల పత్రాలు కలిగి ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్