నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

558చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ధర్మారపు ప్రకాష్ పై (దళిత యువకుడు) దాడి చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని, దాడిలో పాల్గొన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని గురువారం కళ్లెపెల్లి ప్రణయ్ దీప్ డిమాండ్ చేశారు. తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటి వీర ప్రకాష్, అందే రవి, నరేష్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్