ఘనంగా అటవీ అమరవీరుల స్మారక దినోత్సవం

59చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం అటవీశాఖ అమరవీరుల స్మారక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ములుగు ఫారెస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. అనంతరం అటవీశాఖ అమరవీరుల గుర్తుగాజిల్లా ఫారెస్ట్ అధికారులు రక్తదాన శిభిరం లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్