నర్సంపేట: రైతు భరోసా పై బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

73చూసినవారు
రైతు భరోసా పై తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. రైతు భరోసా అమలు చేయకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్