నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ వై కే మై భారత్

75చూసినవారు
నర్సంపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ వై కే మై భారత్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట (అటానమస్) లో రసాయన శాస్త్ర విభాగం మరియు నెహ్రూ యువ కేంద్ర వరంగల్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణపై కళాశాల సెమినార్ హాల్లో మంగళవారం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ , ముఖ్యఅతిథిగా జిల్లా నార్కోటిక్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రవీందర్ విచ్ఛేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకి బానిస కాకుండా ఉండడానికి సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్