బోల్తా కొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

79చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు బ్రిడ్జ్ వద్ద శుక్రవారం తాత్కాలిక మరమ్మతులు చేసిన మట్టి రోడ్డు పై నుండి కారుబోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్