లింగమంతుల జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది స్వప్న

1668చూసినవారు
లింగమంతుల జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ది స్వప్న
నెక్కొండ మండలంలోని రెడ్లవాడ గ్రామంలో యాదవ కులస్తులు నిర్వహించిన "లింగమంతుల జాతర" మహోత్సవానికి ముఖ్య అతిథిగా జెడ్పి ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరయ్యారు. అనంతరం లింగమంతుల స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్ష్యులు సంగని సూరయ్య, PACS ఛైర్మన్ జలగం సంపత్ రావు, స్థానిక సర్పంచ్ రావుల శ్రీలత ప్రసాద్, నాయకులు ఆవుల చంద్రయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్