ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి

65చూసినవారు
ములుగు జిల్లాలో భారీ వర్షాలకు వాజేడు మండలం పేరూర్ వద్ద క్రమంగా గోదావరి పెరుగుతుంది. మంగళవారం గోదావరి ఎగువపోటుతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు టేకులగూడెం వద్ద పొంగిన రేగుమాగు వరద నీరు 163 జాతీయ రహదారిపై చేరడంతో తెలంగాణ చతిస్గడ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలం ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్